Thieves Attacked On Bus : మహారాష్ట్ర(Maharashtra) కు చెందిన ఓ మినీ బస్సు దోపిడీ దొంగలు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అమరావతి(Amaravati) నుంచి నాగ్పూర్(Nagapur) వెళుతుండగా హైవే మీద ఈ ఘటన జరిగింది. ఇదొక చిన్న మినీ బస్సు(Mini Bus). ఇందులో దాదాపు ౩౦ మంది యాత్రికులు ఉన్నారు. అర్ధరాత్రి సడెన్గా హైవే మీద ఎవరూ లేని చోట దొంగలు అటాక్ చేశారు. కాల్పులు జరిపితే బస్సు ఆగుతుంది అనుకున్నారు. కానీ బస్సు డ్రైవర్ ఖోమ్దేవ్ కవాడే పాహసం వలన యాత్రికులు అందరూ సురక్షితంగా తప్పించుకోగలిగారు.
పూర్తిగా చదవండి..Maharashtra : బస్సు మీద దాడి.. చేతికి గాయంతో ౩౦కి.మీ నడిపిన డ్రైవర్
ఓ మినీ బస్సు మీద దారి దోపిడీ దొంగలు అటాక్ చేశారు కాల్పులు జరిపారు. అయినా డ్రైవర్ అప్రమత్తత వల్ల బస్సులోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. చేతికి బుల్లెట్ గాయమైనా ౩౦కి.మీ బస్సు నడిపి శభాష్ అనిపించుకున్నారు మహారాష్ట్రలోని డ్రైవర్.
Translate this News: