Bhatti Vikramarka: యాదాద్రి లక్ష్మీనరసింహున్ని (Yadadri Temple) సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దర్శించుకున్న సందర్భంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో వివరించారు. దీని గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నట్లు తెలిపారు భట్టి.
పూర్తిగా చదవండి..Bhatti Vikramarka: కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా..!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సమయంలో కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఆయన ఫైర్ అయ్యారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో వివరించారు.
Translate this News: