CM Jagan 20 Lakhs Ex gratia To Geethanjali Family: ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని చట్టం వదిలిపెట్టదని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని వైసీపీ నేతలకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. గీతాంజలి పిల్లల చదువు, భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని వదిలి చట్టం పెట్టదని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Jagan: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్
ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని చట్టం వదిలిపెట్టదని అన్నారు.
Translate this News: