KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటి మద్రాస్ కేటీఆర్ ను తమ విద్య సంస్థలో జరిగే entrepreneural summit అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది.
పూర్తిగా చదవండి..E-Summit: కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం!
కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఐఐటి మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ ఈ- సమ్మిట్ లో పాల్గొని కీలకోపన్యాసం చేయాలని కోరింది. తనకున్న అనుభవాన్ని భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కోరింది.
Translate this News: