Rajasthan Shivaratri Incident : మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన రాజస్థాన్(Rajasthan) లో విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ కోటలో మహాశివరాత్రి ఊరేగింపు జరుగుతున్న సమయంలో 14 మంది చిన్నారులు కరెంట్ షాక్(Current Shock) కు గురయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న హైటెన్షన్ వైర్ల వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అలాగే.. కార్యక్రమం నిర్వహణలో సేఫ్టీ చర్యలు తీసుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహరించడం కూడా ఈ ప్రమాదానికి కారణం అయిందని వారు తెలిపారు.
పూర్తిగా చదవండి..Rajasthan Kota : శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. 14 మంది చిన్నారులు.!
మహాశివరాత్రి పర్వదినాన రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ కోటలో మహాశివరాత్రి ఊరేగింపు జరుగుతున్న సమయంలో 14 మంది చిన్నారులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు.
Translate this News: