Wanaparthy District : వనపర్తి జిల్లా(Wanaparthy District) కొత్తపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కొత్తపేట జాతీయ రహదారి(National Highway) పై ఓ కారు వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పడంతో చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Translate this News: