Srisailam : మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం(Srisailam) పుణ్య క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఓ గుడ్ న్యూస్ తెలిపింది. మరో వారం రోజుల్లో శివరాత్రి పండుగ ఉండగా.. ఇప్పటి నుంచే ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… బంపరాఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ!
టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు.
Translate this News: