Air India: ఇటీవల ముంబయి విమానశ్రయంలో వీల్ఛైర్ సదుపాయం లేక ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలి మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. దీన్ని సీరియస్గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఎయిర్ఇండియా చర్యలు తీసుకుంది. ఇలాంటి విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించింది. డీజీసీఏ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..DGCA: ఎయిర్పోర్టులో వీల్చైర్ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా
వీల్చైర్ సదుపాయం లేక ఇటీవల ముంబయి ఎయిర్పోర్టులో ఓ వృద్ధుడు కుప్పకూలి మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఎయిర్ఇండియాకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించింది.
Translate this News: