AP & Telangana Weather: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా (Temperatures Rise) పెరుగుతున్నాయి. దీంతో ఎండలు విపరీతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఎండలు ఇంకా వేసవి కాలం పూర్తిగా మొదలు కాకముందే నడి వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం 11 దాటిన తరువాత ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు హడలి పోతున్నారు.
పూర్తిగా చదవండి..Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. మూడు డిగ్రీలు అధికం!
మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Translate this News: