Satish Reddy: ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. జనసేనతో కలిసి తొలి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన టీడీపీకి ఆ పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. తమకు టికెట్ రాలేదని కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. తాజాగా కడప జిల్లా పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి రాజీనామా చేశారు సతీష్ రెడ్డి. తనకు టికెట్ రాలేదని భంగపడ్డ ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు.
పూర్తిగా చదవండి..Satish Reddy: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మరో నేత!
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి టీడీపీ ముఖ్య నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లు తనను చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. తన శత్రువైన సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.
Translate this News: