Vangaveeti Radha Krishna : ఎన్నికలు(Elections) దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధా(Vangaveeti Radha) ను తిరిగి వైసీపీ(YCP) లో చేర్చుకునేందుకు కృష్ణా జిల్లా(Krishna District) నేతలు మంతలను జరుపుతున్నారు. ఈ క్రమంలో వంగవీటిని వైసీపీ మాజీ మంత్రులు భేటీ అయ్యారు. నిన్న (మంగళవారం) వంగవీటి రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సమావేశం అయ్యారు. వైసీపీలో చేరాలని వారు వంగవీటి రాధాన్నీ కోరినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా బందరు(Bandhar) నుంచి పోటీ చేయాలని రాదాకు వారు సూచనలు చేసినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Vangaveeti : మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు.
Translate this News: