Amrit Bharat Station : అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద మనదేశంలో రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయికి చేర్చడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 554 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, ఓవర్బ్రిడ్జిలు, అండర్పాస్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఈ స్టేషన్ 2025-26లోప్రయాణానికి సిద్ధం కానున్నాయి. వీటిలో జైపూర్ రైల్వే డివిజన్లోని 16 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హెరిటేజ్ లుక్ ప్రవేశ ద్వారాలు నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ. 19,000కోట్లు వెచ్చించనున్నారు. 2,000కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో ఆన్ లైన్ మోడ్ ద్వారా ఇది నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..Amrit Bharat Station : దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో ఇవే.!
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద 554 రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ. 1900కోట్లు వెచ్చించనున్నారు. ఏపీ 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Translate this News: