Jannath Hussain : ఉమ్మడి ఏపీ(AP) లో చంద్రబాబు(Chandra Babu), వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్ జన్నత్ హుస్సేన్(IAS Officer Jannat Hussain) ఈరోజు మరణించారు. గత కొంతకాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయన సూళ్ళూరుపేటలోని తన నివాసంలో కన్నుమూశారు. 1977 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన జన్నత్ హుస్సేన్ రెండు సార్లు సీఎస్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010 డిసెంబరు 31న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జన్నత్ 2014 వరకూ ఆ పదవిలోనే ఉన్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : మాజీ సీఎస్ జన్నత్ హుస్సేన్ కన్నుమూత
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున సూళ్ళూరుపేటలోని తన రెండో కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు.
Translate this News: