TS NEWS: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఒక్కొక్క హామీని నెరవేర్చుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 2,3 నోటిఫికేషన్లను రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్..త్వరలోనే టెట్, మెగాడీఎస్సీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..TS NEWS: నిరుద్యోగులకు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!!
నిరుద్యోగులకు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు కోచింగ్ బారం పడకుండా ఈ కేంద్రాలను ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు.
Translate this News: