TS NEWS: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్యపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్. సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2500కోట్ల మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
పూర్తిగా చదవండి..TS NEWS: మరో 100 రెసిడెన్షియల్ స్కూల్స్.. విద్యార్థులకు డిప్యూటీ సిఎం భట్టి గుడ్ న్యూస్..!
విద్యార్థులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచే దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Translate this News: