TS News: ఈమధ్య కాలంలో వీధికుక్కల స్వైర విహారం తరచుగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. చాలా చోట్ల పసివాళ్లను చంపిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజులు క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు వీధి కుక్కలకు విషమిచ్చి చంపారు. అర్థరాత్రి నాటుతుపాకీతో కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తిగా చదవండి..TS News: 70 కుక్కలకు విషమిచ్చి చంపేశారు.. సర్పంచ్ పై కేసు..!!
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 70కుక్కలకు విషం ఇచ్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.మాచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామ సర్పంచ్ పై కేసు నమోదు అయ్యింది.
Translate this News: