Minister Amarnath: విశాఖలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు. లోకేష్ కు కుండతో కందిపప్పు గిఫ్ట్ గా ఇస్తానని చురకలు వేశారు. లోకేష్ మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యాడని.. లోకేష్ లా నేను బ్యాక్ డోర్ రాజకీయ నేతను కాదని కామెంట్స్ చేశారు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా లోకేష్ ఏమీ సాధించాడో చెప్పాలన్నారు.
పూర్తిగా చదవండి..Amarnath: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లోకేష్ కు మంత్రి అమర్నాథ్ సవాల్..!
రెండు రోజుల్లో టీడీపీ, జనసేన..NDA కూటమిలో చేరబోతున్నాయని మంత్రి అమర్నాథ్ కామెంట్స్ చేశారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని..సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తాడని పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా మా విధానంలో మార్పు లేదని చెప్పుకొచ్చారు.
Translate this News: