Gummanur Jayaram : వైసీపీ(YCP) ని వీడేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) సిద్ధమయ్యారు. గుమ్మనూరు ఎప్పటి నుంచో పార్టీని వీడతారని టాక్ నడుస్తోంది. గత కొన్న ఇరోజులుగా ఆయన అజ్ఞాతంలోకి కూడా వెళ్ళారు. ఇప్పుడు గుమ్మనూరు ఈ నెల 22న అంటే మరో రెండు రోజుల్లో టీడీపీ(TDP) లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి గుంతకల్లు సీటు ఆఫర్ రావడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గుమ్మనూరు ఈ రోజు హైదరాబాద్(Hyderabad) లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ కండువా కప్పుకునే డేట్ను ఖరారు చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుమ్మనూరు గుడ్ బై
వైసీపీకి పెద్ద షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్బై చెబుతున్నారు. గుమ్మనూరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.
Translate this News: