Tellam Venkata Rao : లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ తెలంగాణ(Telangana) లో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు, GHMC మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది.
పూర్తిగా చదవండి..Tellam Venkat Rao : కేసీఆర్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. రాజీనామా చేసే ఆలోచనలో మరో నేత ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
Translate this News: