PM Kisan: కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల్లో ఒక్కటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ స్కీం కింద ఏడాదిలో రైతుల ఖాతాలో 6వేల రూపాయలు జమ అవుతాయి. ఈ స్కీం ప్రారంభించినప్పటి నుంచి కేంద్రం 15వాయిదాలను రైతుల అకౌంట్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ. 2వేల చొప్పున సర్కార్ ఏడాదికి 3సార్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది.
పూర్తిగా చదవండి..PM Kisan: రైతులకు మోదీ సర్కార్ తీపికబురు..ఆ రోజే 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ..!!
మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు జమ కావాలంటే ఫిబ్రవరి 20వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి.
Translate this News: