TS News: మండేకాలం ఎండాలం షురూ అయ్యింది. ఈ ఏడాది ఎండలు భారీగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం మొదలుకానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మండే ఎండల నుంచి జాగ్రత్తపడే సమయం వచ్చిందంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట 37డిగ్రీల నుంచి 38డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
పూర్తిగా చదవండి..TS News: తెలంగాణలో ఎండలే ఎండలు..6రోజులు వేడిగాలులు..!!
తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపం షురూ కానుందని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 38డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Translate this News: