తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఢిల్లీ చలో పేరిట.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ (BKU) అధినేత రాకేష్ టికైత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బయలదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశంలో ఎన్నో రైతు సంఘాలున్నాయని.. ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉందని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ బయలుదేరిన రైతులకు ఇబ్బందలుకు కలిగించొద్దని వార్నింగ్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Farmers Protest: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక
తమ డిమాండ్ల పరిష్కరణ కోసం ఢిల్లీ బయలదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఊరుకోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) అధినేత రాకేష్ టికైత్ హెచ్చరించారు. ఈ విషయంలో రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.
Translate this News: