మహారాష్ట్రకు చెందిన ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు శరద్ పవార్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఆదివారం పుణెలో ఆయన పార్టీ నిర్వహించిన ఆరోగ్య దూత్ అభియాన్ అనే కార్యక్రమానికి శరద్ పవర్ హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Sharad Pawar: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్ పవార్
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.
Translate this News: