రాజస్థాన్లో దారుణం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిరోలికి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరి అంగన్వాడిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు మహిళలను నమ్మించి తమ బుట్టలో వేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Rajastan: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం
అంగన్వాడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లో ఈ ఘటన జరిగింది. వాళ్ల అఘాయిత్యాన్ని ఎదిరించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Translate this News: