CM Revanth Reddy: బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆరే (KCR) టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను (Telangana Debts), తప్పులను ప్రజల ముందుకు తేనున్నారు. ఇప్పటికే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చేసిన అప్పులను, వివిధ శాఖల్లో ఉన్న అప్పులపై శ్వేతా పత్రం (White Paper) విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్ (Congress).
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: కేసీఆర్పై రేవంత్ బిగ్ స్కెచ్.. రేపే ముహూర్తం
రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రేపు విడుదల చేసే శ్వేత పత్రంలో ఏ స్థాయిలో అప్పులు, అవకతవకలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Translate this News: