Mood Of The Nation Telangana: ఎన్నికల సర్వేలు మళ్లీ మొదలైయ్యాయి. ఇండియా టుడే సంస్థ (INDIA TODAY) ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే (Mood Of The Nation) దేశవ్యాప్తంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వ్ లో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేసింది. తాజాగా తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందో తెలిపింది.
పూర్తిగా చదవండి..MP Elections: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీదే జోరు.. ఇండియా టుడే సర్వే
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలు కాంగ్రెస్, మూడు స్థానాలు బీఆర్ఎస్, మూడు స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.
Translate this News: