CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కేసీఆరే టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి (Telangana Assembly Sessions) ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఆయన స్థానాల్లో ఎవరినైనా పంపిస్తారా? అంటూ చురకలు అంటించారు.
పూర్తిగా చదవండి..CM Revanth: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్పై సీఎం రేవంత్ చురకలు
కేసీఆర్ అసలు అసెంబ్లీ వస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే KRMBని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపణలు చేశారు.
Translate this News: