KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే అభివృద్ధి పనులు, అమలు చేయబోయే పథకాలపై వివరణ ఇచ్చారు. ఆరు గ్యారెంటీల పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government).. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేసిందని.. మరో రెండు పథకాలను ఈ నెల నుంచే అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు.
పూర్తిగా చదవండి..KCR: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్
అసెంబ్లీలో కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాబీలో BJLP కార్యాలయం పక్కన LOP రూమ్ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు అసంతృత్తి వ్యక్తం చేశారు. స్పీకర్ను కలిసి పాత రూమ్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
Translate this News: