YCP Rebel MLA’s : నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు(YCP Rebel MLA’s) ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ముందు హాజరుకానున్నారు. వారి అనర్హత వేటుపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ పంపిన నోటీసులపై వారు ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజు(Prasada Raju) కూడా స్పీకర్ ఎదుట హాజరుకానున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ?
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇవాళ ఏపీ స్పీకర్ ముందు హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Translate this News: