బుధవారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. జేపీ నడ్డా, అమిత్ షాలతో ఆయన సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. అలాగే ఎన్డీయేలో చేరికపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కంటే ముందుగా జేపీ నడ్డా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇవాల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీడీపీ-జనసేన నేతలు కేంద్ర పెద్దలను కలుస్తుండటంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
పూర్తిగా చదవండి..Chandra Babu Naidu: అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే
టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏలో చేరికపై చర్చలు జరిపారు. ఇవాళ పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు.
Translate this News: