Modi in Rajya Sabha: మొన్న లోక్సభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడిన ప్రధాని మోదీ ఈరోజు రాజ్య సభలోనూ వదిలిపెట్టలేదు. రాజ్యసబలో రాష్ట్రపతి ప్రసాంగానికి ధన్యవాద తీర్మానం మీద ఆయన మాట్లాడుతున్నారు. ఇందులో పనిలో పనిగా కాంగ్రెస్ (Congress) మీద కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్సభలో ఖర్గేను (Mallikarjun Kharge) చాలా మిస్ అయ్యాను. ఆయనను రాజ్యసభలో కలవడం ఆనందంగా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 400 సీట్లు రావాలని ఖర్గే ఆశీర్వదించారు…కానీ కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు. ఇండియా కూటమిలోని మిత్రపక్ష నేత అయిన మమతా బెనర్జీనే (Mamata Benarjee) ఆ మాట అన్నారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి చాలా దిగజారిపోయిందని…అయితే అదేమీ తనకు ఆనందాన్ని ఇవ్వండం లేదని మోదీ అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: రాజ్యసభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ ప్రధాని..ఖర్గేకు మోదీ చురకలు
కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ సెటైర్లేశారు ప్రధాని మోదీ. రాహుల, సోనియాలను మిస్ అయ్యాము అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆ లోటును తీర్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని అన్నారు.
Translate this News: