MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎంపీ విజయసాయి రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో (Jubliee Hills Police Station) ఫిర్యాదు చేసింది. టీపీసీసీ (TPCC) అధికార ప్రతినిధి కాల్వ సుజాత (Kalva Sujatha) ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. తెలంగాణలో కేసు నమోదు!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే.. VSRపై రాజ్యసభ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు ఏపీ ఇన్ఛార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్.
Translate this News: