Test Of Strength In Jharkhand Assembly:జార్ఖండ్లో మొత్తానికి చంపయ్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. దీంతో గత కొన్ని రోజులుగా అక్కడ నెలకొన్న రాకీయ సంక్షోభానికి తెర పడినట్లు అయింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపయ్ సోరెన్ పార్టీ 47 ఓట్లు సంపాదించి ప్రబుత్వాన్ని నిలబెట్టుకుంది. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. అంతకు ముందు హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఏఎంఎం పార్టీకి చెందిన చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఈయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్కు పిలిచారు. దీనికి అరెస్ట్ అయిన మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా వచ్చారు. జైలు నుంచి అసెంబ్లీకి వచ్చి మరీ అనుకూలంగా ఓటేశారు.
పూర్తిగా చదవండి..Jharkhand:జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర..విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్
జార్ఖండ్లో రాజకీయం కుదుట పడింది. కొన్ని రోజులుగా ఇక్కడ సంక్షోభంలో ఉన్న ఏఎంఎం ప్రభుత్వం ఈరోజు జరిగిన బలపరీక్షలో అవిశ్వీస తీర్మానం నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా...వ్యతిరేకంగా 29 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Translate this News: