కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మంకీ ఫివర్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 8న శివమొగ్గ జిల్లాలోని హొసనగర అనే ప్రాంతానికి చెందిన యువతి (18) మృతిచెందగా.. తాజాగా ఉడుపి జిల్లా మణిపాల్కు చెందిన ఓ వృద్ధుడు (79) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణంచారు.
పూర్తిగా చదవండి..Monkey fever: మంకీ ఫీవర్ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి
కర్ణాటకలో ఇద్దరు మంకీ ఫీవర్ బారినపడి మృతి చెందడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Translate this News: