Health Tips:ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి అనేది అందరిని వేధిస్తున్న సమస్య. WHO నివేదిక ప్రకారం..2022లో 20 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు, 9.7 మిలియన్ మరణాలు సంభవిస్తాయని నివేధిక ఇచ్చింది. వారి జీవితకాలంలో ఐదుగురిలో ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది. 9 మంది పురుషులలో ఒక్కరికి, 12 మంది మహిళల్లో ఒక్కరికి ఈ వ్యాధితో మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నారు. అయితే ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్ను కొన్ని ఆహార పదార్థాలతో దూరం చేసుకుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఏ ఆహారాలు తింటే ఈ వ్యాధి తగ్గుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు!
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
Translate this News: