AP Assembly Sessions:ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశామొదలయ్యాయి. ఈరోజు నుంచి వరుసగా సమావేవాలు జరగనున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగిస్తున్నారు. తర్వాత ఇరు సభలూ వాయిదా పడనున్నాయి. సభల వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. దీనిలో ఎన్ని రోజులు సభలు నిర్వహించాలని దానిపై చర్చ చేయనున్నారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం చేస్తారు. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. ఏపీలో కూడా త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఇక్కడి ప్రభుత్వం ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ పెడగారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh:ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఇరుసభలు మొదలయ్యాయి. మొదటగా సభను ఉద్దేశించి గవర్నర్ చదువుతున్నారు. అనంతరం రేపటికి రెండు సభలూ వాయిదా పడనున్నాయి.
Translate this News: