ఇటీవల అవినీతి ఆరోపణల కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టుకు ముందు తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా భాధ్యతలకు చేపట్టారు. మరో పది రోజుల్లో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Jharkhand: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష..
రేపు ఝార్ఖండ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్కు వచ్చిన 40 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. జేఎంఎం పార్టీ అధికారంలో ఉండాలంటే 41 మంది ఎమ్మెల్యేలను మెజార్టీగా చూపించుకోవాల్సి ఉంటుంది.
Translate this News: