MLA KTR: ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని ఈ సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు భరోసాను ఇచ్చారు. ఎన్నికల ఫలితాలతో ఎవరు అధైర్య పడొద్దని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..KTR: బొంద పెడుతాం జాగ్రత్త.. రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్పై ధ్వజమెత్తారు కేటీఆర్. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ను బొంద పెట్టుడే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే అని అన్నారు.
Translate this News: