Congress Leaders Joined in BJP: తెలంగాణ పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. ఎంపీ ఎన్నికలపై (MP Elections) కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం (Khammam) తమకు కంచుకోట అని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి అక్కడి నేతలే షాక్ ఇచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో కాషాయ జెండా కప్పుకొని బీజేపీలో (BJP) చేరారు కొందరు ఖమ్మం కాంగ్రెస్ నేతలు.
పూర్తిగా చదవండి..Khammam: సీఎం రేవంత్కు షాక్.. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ కంచుకోట ఖమ్మంలో కొందరు కాంగ్రెస్ నేతలు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ లిస్టులో కాంగ్రెస్ PCC సెక్రెటరీగా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. త్వరలో బీజేపీలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీగా చేరికలు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు.
Translate this News: