రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్ను కోరారు. సచివాలయంలో.. రేవంత్ను ఎన్డీబీ డీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా.. కాలుష్యం లేకుండా, సహజ వనరులకు ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు.
పూర్తిగా చదవండి..CM Revanth: కాలుష్య రహిత మూసీ నదిగా మార్చేలా ప్రణాళిక చేశాం: సీఎం రేవంత్
రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సహరలించాలని..న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్ను సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
Translate this News: