KCR Warned BRS Leaders: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు (BRS MLA’S & MP’S), ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దు అని అన్నారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని (Congress Government) వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు (Congress Ministers) వినతి పత్రాలు ఇవ్వండి అని అన్నారు. అదికూడా మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వాలని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు
BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.
Translate this News: