MLA KTR: తెలంగాణలో నిన్నటితో (బుధవారం) సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఈ క్రమంలో గ్రామాలల్లో సర్పంచుల పదవీవిరమణ సన్నాహాలు జరుగుతున్నాయి. సర్పంచుల పదవి విరమణపై కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు అంటూరాసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోయిందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..KTR: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగియడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని.. ప్రజాసేవకు కాదు అంటూ ట్విట్టర్ (X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
Translate this News: