BRS Lok Sabha Candidates : తెలంగాణ(Telangana) లో ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్(BRS) ఇప్పుడు లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) మీద దృష్టి పెట్టింది. మరో రెండు నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో అభ్యర్ధుల ఎంపిక మీద ఫోకస్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). ఇంతకు ముందులా కాకుండా ఒక కొత్త వ్యూహంతో ఎన్నికలకు వెళ్ళాలని కేసీఆర్ బావిస్తున్నారు. అందుకే అభ్యర్ధుల ఎంపికలో కూడా కొత్త స్ట్రీటజీతో వస్తున్నారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో భాగంగా పలుచోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే యోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana : లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు
లోక్సభ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో కేసీఆర్ కొత్త స్ట్రాటజీతో వస్తున్నారని తెలుస్తోంది. పలు చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు.
Translate this News: