లోక్సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. బీజేపీని కేంద్రంలో నుంచి గద్దె దించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే.. కుప్పకూలిపోయినట్లు ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలు కేవలం తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఇండియా కూటమి పెట్టారంటూ విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..JP Naddda: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఇండియా కూటమి పని అయిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే.. కుప్పకూలిపోయినట్లు ఎద్దేవా చేశారు. అందులో ఉన్న నేతలు తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఇండియా కూటమి పెట్టారంటూ విమర్శలు చేశారు.
Translate this News: