KTR, Harish Rao: బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR), ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) కి షాక్ తగిలింది. వీరి ఎన్నిక (Election) చెల్లదంటూ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్లు దాఖలు అయ్యాయి. హైకోర్టును ఆశ్రయించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలు చేశారు. జాబితాలో కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పేర్లు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..BRS MLA’S: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది?
కేటీఆర్, హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలు చేశారు ఓడిన అభ్యర్థులు. రాబోయే రోజుల్లో పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Translate this News: