Good News To AP Farmers : మరికొన్ని నెలల్లో ఎన్నికలు(Elections 2024) జరగనున్న వేళ ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ(YCP) ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 31న సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గం సమావేశం కానుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల లో ప్రవేశ పెట్టె బడ్జెట్ పై చర్చించనున్నారు. వచ్చే నెలలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాలు అలాగే.. జగనన్న కాలనిలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..AP Cabinet : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?
ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై చర్చించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ నోటిఫికేషన్ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది.
Translate this News: