రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించడంతో రేషన్ దుకాణాల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..BIG BREAKING: రేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!
రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: