Nitish Kumar: నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) వేదిక పంచుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న బీహార్లోని బెట్టియాలో జరగనున్న ర్యాలీలో మోడీతో కలిసి పాల్గొననున్నట్టు సమాచారం. ఆ సమయంలో అన్ని జె.డి.యు. జేడీయూ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బెట్టియా వద్దకు చేరుకోవాలని కార్యకర్తలకు ఆదేశాలు అందాయి.
పూర్తిగా చదవండి..Nithish Kumar: మోడీతో వేదిక పంచుకోనున్న నితీశ్ కుమార్!
కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రణాళికలు చేసిన నితీశ్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న బెట్టియాలో జరిగే సమావేశంలో మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు.
Translate this News: