Ex CM KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. కోకాపేటలో బీఆర్ఎస్కు భూమి కేటాయింపులో కేసీఆర్పై పిటిషన్ దాఖలు అయింది. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ.37.43 కోట్లకు కేటాయించారని హైకోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి. చట్టానికి విరుద్ధంగా భూకేటాయింపు జరిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
పూర్తిగా చదవండి..BREAKING: మాజీ సీఎం కేసీఆర్కు షాక్!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ.37.43 కోట్లకు కేటాయించారని న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Translate this News: