IAS Transfers: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. తాజాగా రేవంత్ సర్కార్ మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Translate this News: